- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. పౌరసత్వం పై కేంద్ర హోంశాఖ మెమోలు దాఖలు చేయకుండా.. అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయకుండా.. మెమోలు దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎంబసీ నుంచి వివరాలు రాబట్టకపోతే ఆ హోదాలు మీకెందుకని ప్రశ్నించింది. జర్మనీ ఎంబసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశిస్తూ కేసు విచారణను జనవరి 20 కి వాయిదా వేస్తూ తీర్పిచ్చింది.
Next Story