- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన TRS నేత, SI
by Sridhar Babu |

X
దిశ, కల్లూరు : పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామంలో కల్లూరు ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్ పూర్ణచంద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా trs నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పెనుబల్లి SI శ్రీ తోట నాగరాజు ముఖ్య అతిధులుగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ప్రస్తుత సీజనల్లో వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ.. పలు ఆరోగ్య జాగ్రత్తలు ప్రజలకు వివరించిన హాస్పిటల్ సిబ్బందిని డాక్టర్ మట్టా దయానంద్ అభినందిచారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిని హాస్పిటల్ యాజమాన్యం సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణచంద్, తాళ్లపెంట సర్పంచ్ శ్రీ s. కిరణ్ రెడ్డి, MPTC బీమా, గ్రామ పెద్దలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story