- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు కాంగ్రెస్ హయాంలో కల్పించినవే అని, గత ఆరేండ్లుగా మాటలకే టీఆర్ఎస్ పరిమితమైందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మెనిఫెస్టో కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి డిల్లీ నుంచి మాణిక్యం ఠాగూర్ పాల్గొని పలు సూచనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రజా మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందిస్తోందని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.
Next Story