- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వచ్చే ఏడాది జరుగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరును పరిశీలిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ అభ్యర్థిగా రామ్మోహన్ను నిలిపే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మేయర్గా ఉన్న రామ్మోహన్ను.. శాసనమండలికి పంపేలా ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే బరిలోకి దింపనున్నారు. ఫిబ్రవరిలో జరిగే ఈ ఎన్నికలకు.. త్వరలోనే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనుంది.
Read Also…
Next Story