- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశరాజధానిలో ఢిల్లీలో దారుణం జరిగింది. నిహర్ విహార్లోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు దారుణంగా హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, ఆ మృతురాలి భర్త కనిపించకుండా పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య భర్తే చేశాడా.. బయట వారు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story