ఫ్లాష్.. ఫ్లాష్.. సూర్యాపేటలో ట్రావెల్స్ బస్సు బోల్తా

by  |
Travel bus overturns
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారి 65 ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సు బోల్తాపడి 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతుండగా ముకుందాపురంలో ఓ లారీ ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో భయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చారు.

Next Story

Most Viewed