- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారి 65 ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సు బోల్తాపడి 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతుండగా ముకుందాపురంలో ఓ లారీ ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో భయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చారు.
- Tags
- 20 injured
- NH65
Next Story