- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై హిజ్రాల అవగాహన ర్యాలీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో శనివారం హిజ్రాలు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలోని నేతాజీ మార్కెట్ ఏరియాలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘అవైడ్ ఫివర్- కరోనా అవెర్నెస్ ర్యాలీ’ పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున హిజ్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా విషయంలో భయపడొద్దని.. కరోనాను దైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో శనివారం హిజ్రాలు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలోని నేతాజీ మార్కెట్ ఏరియాలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘అవైడ్ ఫివర్- కరోనా అవెర్నెస్ ర్యాలీ’ పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున హిజ్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా విషయంలో భయపడొద్దని.. కరోనాను దైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
Next Story






