- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఉదయం ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నది. మానవ వనరుల శాఖను విద్యాశక మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
అలాగే అందరికీ విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాతీయ పాలసీని తీసుకొస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 దశల్లో నూతన జాతీయ విద్యా విధానం(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020) ఉండనున్నది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర స్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయనున్నది.
Next Story