- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనాను జయించిన కానిస్టేబుల్ చేసిన అప్పులను ఏ విధంగా తీర్చాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఏపీహెచ్పీ వెంకటేశ్వర కాలనీలో జరిగింది. నవిపేట మండలం అనంతగిరికి చెందిన గాంధారి ప్రమోద్ రెడ్డి (33) నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ బారీన పడిన ప్రమోద్ కోలుకున్నారు. ఓ గండం గడిచిందని కుటుంబీకులు అనుకునే లోపే గతంలో చేసిన అప్పుల బాధ తాళలేక చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు వేరు వేరు గదుల్లో నిద్రిస్తుండగా బెడ్రూంలో ఉరివేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబీకులు ఆస్పత్రి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే మృతి చెందారు.
Next Story