- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ… ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటం ఎప్పుడూ ప్రజల కోసమే అని.. సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని తెలిపారు.
Next Story