‘ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదు’

by  |
‘ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటం ఎప్పుడూ ప్రజల కోసమే అని.. సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని తెలిపారు.


Next Story

Most Viewed