- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, ఆర్టీసీ నష్టాల్లో ఉండటం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపు మీ అసమర్ధ పాలనకు నిదర్శనమని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి తక్కువ ధరలకు విద్యుత్ లభిస్తున్నా.. ఛార్జీలు పెంచడమేమిటని ప్రశ్నించారు. పెట్రో ఉత్పత్తులపై టీఆర్ఎస్ ప్రభుత్వం వేసే టాక్స్లతోనే ఆర్టీసీ పతనమైనందని ఆయన గురువారం ట్వీట్ చేశారు.
- Tags
- charges
Next Story