- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏపీలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నది. అంతేకాకుండా రాష్ట్రానికి భారీగా ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
టూరిజం హోటళ్లను తెరవడమే కాకుండా.. ఆగస్టు 15నుంచి అన్ని చోట్ల బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో టెంపుల్ టూరిజాన్ని పెంచడమే కాకుండా, త్వరలోనే జిమ్లను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
Next Story