ల్యాప్ టాప్స్ బిజినెస్ కి తోషిబా గుడ్ బై 

by  |
ల్యాప్ టాప్స్ బిజినెస్ కి తోషిబా గుడ్ బై 
X

దిశ, వెబ్ డెస్క్: జపాన్ కు చెందిన తోషిబా (toshiba) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది . ల్యాప్ టాప్ ల(laptops) వ్యాపారానికి గుడ్ బై చెప్పింది. గతంలో 80.1 శాతం వాటాను షార్ప్(sharp) సంస్థకు విక్రయించింది. తాజాగా మిగిలిన 19.9 శాతం వాటాను కూడా అదే సంస్థకు బదలాయించింది. ఒకప్పుడు ల్యాప్ టాప్ ల తయారీలో రారాజుగా నిలిచిన ఈ సంస్థ… అధునాతన ఫీచర్స్ తో ఎంటర్ అయిన లెనోవో (lenovo), హెచ్ పి (hp), డెల్ (Dell) వంటి కంపెనీల పోటీ ధాటిని తట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

Next Story