ఇవాళ ఈటల కాన్ఫరెన్స్.. పాల్గొనేవాళ్లు వీళ్లే

by  |
ఇవాళ ఈటల కాన్ఫరెన్స్.. పాల్గొనేవాళ్లు వీళ్లే
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కరోనా వైరస్ తోపాటు సీజనల్ వ్యాధులపై చర్చించనున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించనున్నారు.



Next Story

Most Viewed