- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నేడు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కలవనున్నారు. గురజాలలో టీడీపీ నేత విక్రమ్ హత్యపై ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది. విక్రమ్ హత్య వెనుక వెఎస్సార్ సీపీ పార్టీ నాయకులు ఉన్నట్లు ఆరోపిస్తూ వారు డీజీపీకి ఫిర్యాదు చేసి, ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొననున్నట్లు సమాచారం.
Next Story