- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
నేటి నుంచి సీబీఎస్ఈ పదోతరగతి,12వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది పరీక్షలు మార్చి 20వరకు, 12వ తరగతి పరీక్షలు మార్చి30 తేదీవరకు కొనసాగనున్నాయి. కాగా, పది పరీక్షలకు 18,89,878మంది,12వ తరగతికి 12,06,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే ప్రశ్నాపత్రాలు ముందుగా లీక్ కాకుండా ఉండేందుకు 50పత్రాలను ఎన్క్రిప్టెడ్ విధానంలో ఉంచినట్టు సీబీఎస్ఈ తెలిపింది.
Next Story