- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా కోసులు స్లోగా పెరుగుతున్నాయి. నిన్నటి సంఖ్యతో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,608 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,27,650కు పాజిటివ్ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఆరు మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 13,970 మంది మృతి చెందారు. ఇంకా ఏపీ వ్యాప్తంగా మొత్తం 15,119 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 19,98,561 మంది రికవరీ అయ్యారు.
Next Story