- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. లక్షకు చేరువులో కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1102 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతిచెందారు.
దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 91,361 కు చేరింది. ఇందులో 68,126 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 22, 542 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనాతో 693 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-234, కరీంనగర్ -101, రంగారెడ్డి-81 కేసులు నమోదయ్యాయి.
Next Story