- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసీ పార్ధసారధిని కలిసిన టీఎన్జీవో నాయకులు
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమితులైన పార్థసారధిని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన పార్థసారధి సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ఆయనకు తగిన హోదా కల్పించిదని కొనియాడారు.</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్:
ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమితులైన పార్థసారధిని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన పార్థసారధి సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ఆయనకు తగిన హోదా కల్పించిదని కొనియాడారు.
Next Story






