- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని ఎన్జీవో కార్యాలయంలో సంతోష్ బాబు చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. చైనా సైనికులు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టిందన్నారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మాన్, బాలరాజు, కురాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story