శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు

by  |
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బుధవారం తిరుమలేశుడి హుండీలో భక్తులు సుమారు రూ.1.73 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 27,792 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి 9,896 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.

Next Story

Most Viewed