- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్లను, జేసీబీని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామం నుంచి గత కొద్దిరోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మొరం అక్రమంగా రవాణా చేస్తూ తమ గ్రామ సంపదను దోచుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు అడ్డుకున్న మొరం టిప్పర్లను, జేసీబీని ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు.
Next Story