- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు సిద్ధం చేసిన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)ను నేటి నుంచి అందుబాటులోకి రానున్నది. నేడు వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. అనంతరం టిమ్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం టిమ్స్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది.
Next Story