నల్లమల్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by  |
నల్లమల్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలోని పదరా మండల పరిధిలో ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మద్దిమడుగు ప్రధాన రహదారి పై దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed