- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ప్రతినిధి రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా, నారాయణపేట జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. వికారాబాద్ జిల్లాలో దూద్యాల మండలం, నారాయణపేట జిల్లాలో గుండుమాల్, కొత్తపల్లె మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే కొత్త మండలాల విషయంలో అభ్యంతరాలు, వినతులు ఇచ్చేందుకు నెలరోజులు అవకాశం కల్పించింది. దుద్యాల్ మండలాన్ని తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి ప్రాంతం ప్రజలకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. గత కొంతకాలంగా మండల ఏర్పాటు కావాలని ప్రజలు కోరుతున్న విషయం విధితమే.
Next Story