- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆందోల్ : సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి జోగిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story