అతివేగానికి ముగ్గురు బలి

by  |
road accident
X

దిశ, వెబ్ డెస్క్ : బైక్ చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన విశాఖలోని మాకవరపాలెం పి.పి అగ్రహారం వద్ద చోటు చేసుకుంది. అతివేగంగా రావడంతో బైక్ చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో హేమంత్ (15) అక్కడిక్కడే మృతి చెందగా అనీశ్, హర్షిత్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతులు మాకవరపాలెం వాసులుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed