- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : బైక్ చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన విశాఖలోని మాకవరపాలెం పి.పి అగ్రహారం వద్ద చోటు చేసుకుంది. అతివేగంగా రావడంతో బైక్ చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో హేమంత్ (15) అక్కడిక్కడే మృతి చెందగా అనీశ్, హర్షిత్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతులు మాకవరపాలెం వాసులుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story