- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్:
లాక్ డౌన్ కారణంగా మూసి ఉంచిన నెహ్రూ జూలాజికల్ పార్క్ను ఈ నెల 6 నుంచి ఓపెన్ చేయనున్నట్టు జూ క్యూరేటర్ క్షితిజ తెలిపారు. కరోనా లాక్ డౌన్తో మార్చ్ 15న జూ పార్క్ మూసి వేసినట్టు ఆమె తెలిపారు. జంతు సందర్శన శాలకు వచ్చే సందర్శకులు విధిగా మాస్క్ ధరించాలని , లేని పక్షంలో లోనికి అనుమతించబోమన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలని చెప్పారు. వృద్ధులు, 10 ఏండ్ల లోపు పిల్లలకు ప్రవేశం లేదన్నారు . అంతేకాకుండా జూపార్కు లో ఎవరైనా ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా వేస్తామని హెచ్చరించారు.
Next Story