- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కట్టడికి టీకా తయారు చేస్తున్న భారత్ బయోటెక్ మూడో దశ పరీక్షలు 4రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావడంతో మూడో దశ పరీక్షలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపు నిమ్స్ ఎథిక్స్ కమిటీ కూడా సమావేశం కానుంది. దాదాపు 100 నుంచి 200మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా డిసెంబర్ చివరి వరకు మూడో దశ పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి వ్యాక్సిన్ తుది అనుమతులు పొంది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Next Story