- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: మేడ్చల్లోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దుండగులు మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీకి యత్నించారు. కొంపల్లిలోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ గోడకు దొంగలు కన్నం వేసి చొరబడ్డారు. బంగారు నగలు దోచుకునేందుకు యత్నించగా, లాకర్లు తెరుచుకోలేదు. దీంతో నిందితులు వచ్చిన దారినే వెనుదిరిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టినట్టు తెలిపారు.
tags: thieves, steal, gold finance company, medchal, kompally,
Next Story