- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోపిడీ దొంగల బీభత్సం.. ఎక్కడంటే
<p>దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్మేట్లో అర్థరాత్రి దుండగులు దొంగతనానికి తెగబడ్డారు. అర్థరాత్రి ఓ ఇంట్లోకి చొరబడే ముందు పక్కన ఉన్న ఇంటికి గడియ బెట్టి దొంగతనానికి ప్రయత్నించారు. కాగా ఆ ఇంటిలో ఏమీ దొరకపోవడంతో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ఆటోలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు.</p>

X
దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్మేట్లో అర్థరాత్రి దుండగులు దొంగతనానికి తెగబడ్డారు. అర్థరాత్రి ఓ ఇంట్లోకి చొరబడే ముందు పక్కన ఉన్న ఇంటికి గడియ బెట్టి దొంగతనానికి ప్రయత్నించారు. కాగా ఆ ఇంటిలో ఏమీ దొరకపోవడంతో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ఆటోలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు.
Next Story






