- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
ఆర్టీసీ బస్ చార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఓఆర్ 50-60 మాత్రమే ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో ఆర్టీసీకి రూ. 2వేల కోట్ల నష్టం వచ్చినట్టు ఆయ న వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంత రాష్ట్ర ఒప్పందం ఇప్పుడు కుదిరిందని ఆయన అన్నారు. రెండు కార్పొరేషన్లకు లాభం కలిగించే విధంగా ఈ ఒప్పందం ఉందని తెలిపారు. ఇరు రాష్ట్రాల మద్య బస్సు సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించారు.
Next Story