- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బెజ్జూర్: పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తిక్క పెళ్లి పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇద్దరు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయురాలు విద్యను బోధిస్తుంది. ఆ పాఠశాలలో రోహిత్ మూడవ తరగతి. కార్తీక్ ఐదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల కోసం ప్రభుత్వం పాఠశాలలో వేల రూపాయలు ఖర్చు చేసి నిర్మించింది.
కాగా ఇదే పాఠశాలలో ఆరుగురు విద్యార్థులతో అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. ఇద్దరు విద్యార్థులకు పాఠశాల కొనసాగడం అంటే చిత్రంగా ఉంది. ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచే పాఠశాలకు విద్యార్థులను కల్పించే విధంగా చర్యలు చేపట్టి విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story