- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్పై అభ్యంతరాలున్నాయని తెలంగాణ ఇరిగేషన్అధికారులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్రం జారీ చేసిన గెజిట్పై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు. దీనిపై అభ్యంతరాలున్నాయని, సవరణలను కేంద్రానికి పంపించాలని బోర్డుకు సూచించారు.
Next Story