గెజిట్‌పై అభ్యంతరాలున్నాయి- కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశంలో తెలంగాణ

by  |
Krishna Water Dispute latest news
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై అభ్యంతరాలున్నాయని తెలంగాణ ఇరిగేషన్​అధికారులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్రం జారీ చేసిన గెజిట్​పై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు. దీనిపై అభ్యంతరాలున్నాయని, సవరణలను కేంద్రానికి పంపించాలని బోర్డుకు సూచించారు.



Next Story

Most Viewed