- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : విశాఖ జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి ఓల్డ్ డెయిరీ ఫామ్లోని ఎస్బీఐ ఏటీఎంలో సుమారు రూ.9 లక్షల మేరకు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. ఏటీఎంలోకి వచ్చిన దొంగల ముఠా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను బ్రేక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story