ఎస్‎బీఐ ఏటీఎంలో చోరీ

by  |
ఎస్‎బీఐ ఏటీఎంలో చోరీ
X

దిశ, వెబ్‎డెస్క్ : విశాఖ జిల్లాలో ఎస్‎బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి ఓల్డ్ డెయిరీ ఫామ్‎లోని ఎస్‎బీఐ ఏటీఎంలో సుమారు రూ.9 లక్షల మేరకు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. ఏటీఎంలోకి వచ్చిన దొంగల ముఠా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను బ్రేక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed