- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్బీనగర్ : హస్తినాపురం సంతోషిమాత ఆలయంలోని గర్భగుడిలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఎల్బీనగర్ ఇన్ స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో సంతోషి మాత ఆలయం లోని సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి దుండగులు గర్భగుడి తాళాలు పగలగొట్టి 23 తులాల అమ్మవారి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పూజారి ఉదయం ఆలయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం ను రంగంలోకి దింపి వేలిముద్రలను సేకరిస్తున్నారు. మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- l.b nagar
Next Story