ఎంపీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన వనం

by  |
MP Ranjith Reddy
X

దిశ, చేవెళ్ల: దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి చేవెళ్ల యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, చేవెళ్ల టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి, రమేశ్వర్ రెడ్డి, భూపతిరెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed