- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చేవెళ్ల: దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి చేవెళ్ల యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, చేవెళ్ల టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి, రమేశ్వర్ రెడ్డి, భూపతిరెడ్డి పాల్గొన్నారు.
Next Story