- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్ : కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని ఓ యువకుడు, యువతి గొంతుకోసి చంపిన ఘటన జిల్లాలోని చింతల చెరువు గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే.. శిరీష అనే యువతి బద్వేల్ పట్టణంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే చరణ్ అనే యువకుడు శిరీషని ప్రేమించాడు. అయితే తన ప్రేమకు శిరీష ఒప్పుకోలేదు. దీంతో చరణ్ శిరీష మీద కక్ష పెంచుకొని పథకం ప్రకారం ఆమె గొంతు కోసి హత్య చేశాడు. దాడి చేసి పారిపోతున్న అతన్ని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు చరణ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story