- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా పాజిటివ్ వచ్చిందని యువకుడు ఏం చేశాడంటే?
by Batti.Sumithra |
<p>దిశ, నర్సంపేట : కరోనా సోకిందని తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నర్సంపేట పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… నర్సంపేట బస్టాండ్ కి సమీపంలో సందీప్ (30) అనే యువకుడు సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు. నియోజక వర్గంలో కరోనా విజృంభిన కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సందీప్ కరోనా పరీక్ష చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, శుక్రవారం ఉదయం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. […]</p>

X
దిశ, నర్సంపేట : కరోనా సోకిందని తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నర్సంపేట పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… నర్సంపేట బస్టాండ్ కి సమీపంలో సందీప్ (30) అనే యువకుడు సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు. నియోజక వర్గంలో కరోనా విజృంభిన కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సందీప్ కరోనా పరీక్ష చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, శుక్రవారం ఉదయం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






