- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నర్సంపేట : కరోనా సోకిందని తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నర్సంపేట పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… నర్సంపేట బస్టాండ్ కి సమీపంలో సందీప్ (30) అనే యువకుడు సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు. నియోజక వర్గంలో కరోనా విజృంభిన కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సందీప్ కరోనా పరీక్ష చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, శుక్రవారం ఉదయం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story