భర్త మరణాన్ని తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్తు పైనుంచి దూకిన భార్య

by  |
భర్త మరణాన్ని తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్తు పైనుంచి దూకిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో అంతస్తు పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల కరోనా మహమ్మారి సోకి భర్త మరణించడాన్ని తట్టుకోలేకనే ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed