- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధిలోని వాంకుడోతు తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను భార్య మర్మాంగాలు కోసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన భూక్యా బీచ్యా, భార్య ప్రమీల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బీచ్యా నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రమీల మంగళవారం రాత్రి మద్యం సేవించి పడుకున్న భర్త మర్మాంగాల కోసి చంపింది. సమాచారం అందుకున్న మరిపెడ సీఐ సాగర్, ఎస్ఐ ప్రవీణ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతుడి భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Next Story