షాకింగ్ ..చేతబడి చేసే స్థలంలో చిన్నారి.. ఏం జరిగిందంటే ?

by  |
షాకింగ్ ..చేతబడి చేసే స్థలంలో చిన్నారి..  ఏం జరిగిందంటే ?
X

దిశ,వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెంలో చేతబడి కలకలం రేపింది.దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం’ కు చెందిన ఓ ఇంట్లో చేతబడి చేస్తున్న ముగ్గురు దుండగులపైగ్రామస్తులు దేహశుద్ది చేశారు. గత కొద్దిరోజులుగా ఓ ఇంట్లో పెద్దగా శబ్ధాలు,అరుపులు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఆ ఇంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ చేతబడి చేస్తున్న ముగ్గురు దుండగుల్ని గ్రామస్తులు గుర్తించారు. వారితో పాటు ఓ చిన్నారి పాప ఉండడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు నిందితులపై దాడి చేశారు. దాడి అనంతరం పోలీసులు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed