పశువుల పాకకు నిప్పు.. మూడు గేదెలు సజీవదహనం

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని పశువుల పాకకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. పశువుల పాకలో నిద్రిస్తున్న మూడు గేదెలు, మూడు లేగదూడలు సజీవ దహనమయ్యాయి. గేదెలు మృతి చెందడంతో ప్రేమ్ అనే రైతు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

పశువుల పాకకు నిప్పు.. మూడు గేదెలు సజీవదహనం
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని పశువుల పాకకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. పశువుల పాకలో నిద్రిస్తున్న మూడు గేదెలు, మూడు లేగదూడలు సజీవ దహనమయ్యాయి. గేదెలు మృతి చెందడంతో ప్రేమ్ అనే రైతు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story