- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ నిర్ణయించింది. పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇవ్వడంతో తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటున్నట్లు టీడీపీ పేర్కొన్నది. అయితే, ఇందుకు సంబంధించి ఆదివారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. బద్వేల్ లో పోటీ చేయాలా.. వద్దా అనే అంశంపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అయితే, ఇప్పటికే బద్వేల్ నుంచి తప్పుకున్నట్లు జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story