- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వనస్థలిపురం: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఎవరికి వారే సిరంజీలు తెచ్చుకునే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని కాంగ్రెస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ విమర్శించారు. డివిజన్ లోని యశోద నగర్ లో టీకా ప్రత్యేక డ్రైవ్ ను సందర్శించారు. ఆ సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటున్న వ్యక్తుల చేతుల్లో సిరంజీలు కనిపించాయి. అది గమనించి ఎందుకలా పట్టుకున్నట్లు ప్రశ్నించారు. దాంతో అక్కడున్న వైద్య సిబ్బంది సిరంజీలు అయిపోయాయి అందుకోసం ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలని చెప్పామన్నారు.
Next Story