- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 30, అంత కన్నా ముందు ప్రైవేట్ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మొదటి వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, 45 ఏండ్లకు పైబడిన ప్రయారిటీ గ్రూపు వారు రెండో వ్యాక్సిన్ డోసును గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా పొందవచ్చునని తెలిపింది. అంతే కాకుండా ఆ ప్రయారిటీ గ్రూపు వారు వారికి నచ్చినట్టుగా ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లలో అక్కడ నిర్దేశించిన రేట్ల ప్రకారం ధర చెల్లించి వ్యాక్సిన్ రెండో డోసును వేయించుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ రెండో డోసు విషయాన్ని వారి ఇష్టం మేరకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్థాని ఆదివారం ఓ ప్రకటన తెలిపారు.
Next Story