- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చార్మినార్: ముసారాం బాగ్ వంతెన పగుళ్లు ఏర్పడిన ఘటన మరువక ముందే ఇటీవల నిర్మించిన పాతబస్తీ డబిర్ పురా వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడి అత్యంత ప్రమాదకరంగా మారింది. డబిర్ పురా వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిని గొయ్యి ఏర్పడింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు డబిర్ పురా వంతెనపై గొయ్యి ఏర్పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో రాకపోకలకు నిషేధం విధిస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ, సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం కారణంగానే వంతెనపై గొయ్యి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Next Story