- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్ మూలాలు ఉంటాయని చెప్పారు. కొద్దిరోజులుగా సైలెంట్గా ఉన్న రాజాసింగ్ మంగళవారం ఒక్కసారిగా హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంటలీజెన్స్ విభాగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయాక పాతబస్తీ బాంబుల ఫ్యాకరీగా మారిపోయిందని విమర్శించారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నగరంలో హాట్ టాపిక్గా మారాయి.
Next Story