- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉరుసు మల్లయ్య, అల్లపు రవి మరణించడంతో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతాపం ప్రకటించారు. అంతేగాకుండా.. ఆ కుటుంబాలను పరామర్శించాలని నేషనల్ లేబర్ బోర్డ్ డైరెక్టర్ దండుగుల రాజలక్ష్మిని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె, ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమిరెడ్డి ఎంపీటీసీ మల్లేశం ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story