- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఎవరైనా గుళ్లూ గోపురాలకు భూరి దానాలు ఇస్తుంటారు. కానీ గృహ నిర్మాణశాఖ మంత్రి రంగనాధరాజు మాత్రం గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. పేద ప్రజలకు ఆ ఆసుపత్రి అందిస్తోన్న సేవలను మంత్రి కొనియాడారు. జీజీహెచ్ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఆ ఆసుపత్రిలో రోగులతో పాటు వచ్చే సహాయకులకూ రెండు పూటల భోజనం పెట్టేందుకు తనవంతు సాయం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కరోనా బాధితులకు జీజీహెచ్అందిస్తున్న సేవలకు సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.
Next Story